ఏపీలో
టీడీపీ,
బీజేపీ,
జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలిచింది. ఈ జాబితాలో
బీజేపీ నుంచి పలువురు మంత్రి పదవులు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ జాబితాలో
బీజేపీ నుంచి కామినేని శ్రీనివాసరావు, సుజనా చౌదరి, విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్, ఆదినారాయణ రెడ్డి, సోము వీర్రాజు ఉన్నారు. సోము వీర్రాజు ఎంపీ టికెట్ త్యాగం చేశారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత కేబినెట్లో తీసుకునే అవకాశాలున్నాయి.