AP: మంత్రి పదవి రేసులో బీజేపీ నేతలు వీరే

1058చూసినవారు
AP: మంత్రి పదవి రేసులో బీజేపీ నేతలు వీరే
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలిచింది. ఈ జాబితాలో బీజేపీ నుంచి పలువురు మంత్రి పదవులు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ జాబితాలో బీజేపీ నుంచి కామినేని శ్రీనివాసరావు, సుజనా చౌదరి, విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్, ఆదినారాయణ రెడ్డి, సోము వీర్రాజు ఉన్నారు. సోము వీర్రాజు ఎంపీ టికెట్ త్యాగం చేశారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత కేబినెట్‌లో తీసుకునే అవకాశాలున్నాయి.

సంబంధిత పోస్ట్