జ్యోతిష్యం లెర్నింగ్: మద్యం మత్తులో మహిళపై అత్యాచారం

581చూసినవారు
జ్యోతిష్యం లెర్నింగ్: మద్యం మత్తులో మహిళపై అత్యాచారం
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. జ్యోతిష్యం నేర్చుకుంటున్నారనే సాకుతో ఓ ప్రాపర్టీ డీలర్ దక్షిణ ఢిల్లీలో టారో కార్డ్ రీడర్‌పై మద్యం మత్తులో అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి గౌరవ్ అగర్వాల్‌ను గుర్తించారు. బాధితురాలి వద్ద జ్యోతిష్యం నేర్చుకుంటాననే నెపంతో ఆమెతో స్నేహం చేశాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అతను దక్షిణ ఢిల్లీలోని మాళవియా నగర్‌లో నివసిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్