దారుణం.. కన్నతండ్రిని చంపిన 18 ఏళ్ల కొడుకు

62చూసినవారు
దారుణం.. కన్నతండ్రిని చంపిన 18 ఏళ్ల కొడుకు
మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రామతీర్థం మండల కేంద్రంలో సంగెం ప్రేమానందం(37), సుగుణమ్మ అనే దంపతులున్నారు. దంపతులిద్దరు నిత్యం గొడవ పడుతుండేవారు. దీంతో విసుగు చెందిన పెద్ద కుమారుడు సందీప్‌(18).. తండ్రిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తండ్రి మెడకు చున్నితో ఉరేసి చంపేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్