దారుణం.. దంపతులపై కర్రలతో దాడి(వీడియో)

575చూసినవారు
హైదరాబాద్ లోని మధురానగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఐదుగురు వ్యక్తులు కలిసి ఇద్దరు దంపతులపై దారుణంగా కర్రలతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాధితుడు శ్రీనాథ్ తన పెంపుడు కుక్కతో కలిసి రోడ్డుపై వాకింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఐదుగురు వ్యక్తులు అటుగా వెళ్ళి.. కర్రలు తెచ్చి అతనిపై దాడి చేశారు. ఈ క్రమంలో శ్రీనాథ్ భార్య అడ్డురాగ ఆమెను కూడా విచాక్షణారహితంగా కొట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్