బెంగాల్‌లో బాలికపై దారుణం

73చూసినవారు
బెంగాల్‌లో బాలికపై దారుణం
పశ్చిమ బెంగాల్‌లో డాక్టర్ హత్యోదంతం ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. సౌత్ 24 పరగణాస్ జిల్లాలో కోచింగ్‌ క్లాస్‌కి హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలికను కిడ్నాప్ చేసి తర్వాత హత్య చేశారు. బాలిక శుక్రవారం మహిషామరిలోని కోచింగ్ క్లాస్‌కి హాజరయ్యేందుకు వెళ్లింది. ఆమె మృతదేహం శనివారం పొలంలో గాయాలతో కనిపించింది. 19 ఏళ్ల మోస్తకిన్ సర్దార్(19) బాలికను కిడ్నాప్, హత్య చేసినట్లు అనుమానిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్