కశ్మీర్‌లో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం

51చూసినవారు
కశ్మీర్‌లో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం
జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాటును సైనికులు భగ్నం చేశారు. పూంచ్‌ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్‌ నుంచి కొంతమంది ఉగ్రవాదులు బట్టాల్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే బట్టాల్‌లోకి ప్రవేశించడానికి టెర్రరిస్టులు ప్రయత్నిస్తుండగా వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్