ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు

56చూసినవారు
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు
హైదారాబాద్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో గాంధీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడిపైనా గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ.. ఆయన ఇంటిపై గాంధీ దాడి చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్