రాజకీయ ప్రకటనలు మానుకోండి: సీఎం సిద్ధరామయ్య

52చూసినవారు
రాజకీయ ప్రకటనలు మానుకోండి: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో జరిగిన బాంబు దాడిపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) దర్యాప్తు చేస్తోందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. నిందితుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోందని.. అవసరమైతే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. బాంబు పేలుడు వంటివి చిన్న ఘటనలు కావని తెలిపారు. ఇటువంటి వాటిపై బీజేపీ నాయకులు రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు మానుకోవాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్