పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్

595చూసినవారు
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,440గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.150, 24 క్యారెట్ల బంగారంపై రూ.170 పెరిగింది. ఇక కిలో వెండి ధరపై రూ.200 తగ్గి రూ.77,800 పలుకుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్