మెట్రోలో దారుణంగా కొట్టుకున్నారు(వీడియో)

68చూసినవారు
ఇటీవల ఢిల్లీ మెట్రో ఏదో ఒక కారణం చేత తరచూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఇద్దరు వ్యక్తులు దారుణంగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైలులో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో కొందరు ప్రయాణీకుల మధ్య తోపులాట జరిగింది. ఇది ఇద్దరు వ్యక్తుల ఆగ్రహానికి కారణమైంది. వారు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. వెంటనే తోటి ప్రయాణికులు కల్పించుకొని వారికి నచ్చజెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్