క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్

80చూసినవారు
క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్
టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెటర్లకు జీతాలు పెంచాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే ఐపీఎల్ తర్వాత జరిగే టెస్టు సిరీస్‌ల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ప్రస్తుతం టెస్టు క్రికెటర్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.6 లక్షల ఫీజు చెల్లిస్తుండగా దీనిని రూ.15 లక్షలు చేయనుంది. టీ20, వన్డే ప్లేయర్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.3 లక్షలు చెల్లిస్తున్నారు.

సంబంధిత పోస్ట్