రేపు భారత్‌కు రానున్న బిల్‌గేట్స్

76చూసినవారు
రేపు భారత్‌కు రానున్న బిల్‌గేట్స్
మైక్రోసాప్ట్ సంస్థ అధినేత బిల్‌గేట్స్ ఈనెల 28న భారత్‌కు రానున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో బిల్‌గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఆయన సందర్శించనున్నారు. దీనికి 'కృషి సమీక్షా కేంద్ర' అని పేరు పెట్టారు. ఈ సెంటర్ రైతుల అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందనే విషయాలు ఆయన తెలుసుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్