బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా వికారాబాద్
జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పంపారు. ఇవాళ ఆమె సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో
కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.