బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. హిందువుల ఇళ్లపై దాడి

68చూసినవారు
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. హిందువుల ఇళ్లపై దాడి
బంగ్లాదేశ్‌లో హిందువులపై అఘాయిత్యాలు రోజురోజుకు తీవ్రతర మవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. బారియా జిల్లాలోని పైక్‌పారా ప్రాంతంలో ఏర్పాటు చేసిన సరస్వతి మండపంపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. దేవత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధిత హిందువులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్