jio, airtel యూజర్లకు బిగ్ షాక్.. లక్షల్లో సిమ్ కార్డులు బ్లాక్

77చూసినవారు
jio, airtel యూజర్లకు బిగ్ షాక్.. లక్షల్లో సిమ్ కార్డులు బ్లాక్
ఆన్‌లైన్ మోసాలు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొబైల్ బ్యాండ్‌లను మూసివేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. లక్షలాది సిమ్ కార్డులను రీవెరిఫై చేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు 18 లక్షల మొబైల్ కనెక్షన్లు, సిమ్ కార్డులు మూసివేయబడతాయి. తద్వారా తప్పుడు కార్యకలాపాలకు సిమ్ కార్డులు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్