‘2027 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్’

68చూసినవారు
‘2027 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్’
భారత్ 2027 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పురీ విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత వంద రోజుల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. మోదీ తొలిసారి అధికారం చేపట్టే నాటికి భారత్ అభివృద్ధిలో 10వ స్థానంలో ఉండేదని.. ఇప్పుడు ఐదో స్థానానికి చేరిందని హర్ దీప్ సింగ్ పురీ వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్