BJPకి బిగ్ షాక్.. మైనార్టీలో సర్కార్

55చూసినవారు
BJPకి బిగ్ షాక్.. మైనార్టీలో సర్కార్
లోక్‌సభ ఎన్నికల తరుణంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడింది. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. అక్కడ 90 సీట్లకు గానూ NDA కూటమి (BJP 40, HLP 1, ఇండిపెండెంట్ 1) 42 సభ్యుల బలం మాత్రమే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో నలుగురు ఎమ్మెల్యేలు అవసరం.

సంబంధిత పోస్ట్