ఉధంపూర్ ఈస్ట్‌లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రణబీర్ సింగ్ పఠానియా

79చూసినవారు
ఉధంపూర్ ఈస్ట్‌లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రణబీర్ సింగ్ పఠానియా
ఉధంపూర్ తూర్పు స్థానంలో భారతీయ జనతా పార్టీకి చెందిన రణబీర్ సింగ్ పఠానియా 2,283 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయనకు 32,528 మొత్తం ఓట్లు పోల్ అయ్యాయి. 30,245 ఓట్లు సాధించిన స్వతంత్ర అభ్యర్థి పవన్ ఖజురియా రెండో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా తనను గెలిపించిన ఉధంపూర్ ఈస్ట్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్