ఈనెల 29న BJP ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీల సమావేశం

61చూసినవారు
ఈనెల 29న BJP ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీల సమావేశం
తెలంగాణలో ఈనెల 29న బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీల సమావేశం జరుగనుంది. కరీంనగర్‌, జహీరాబాద్‌, మెదక్‌, చేవెళ్ల ఎంపీ స్థానాలపై నేతలు చర్చించనున్నారు. అలాగే నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేతలు తరుణ్‌ చుగ్‌, అరవింద్‌ మీనన్‌ హాజరు కానున్నారు.

సంబంధిత పోస్ట్