బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోంది: సుప్రియా సులే

68చూసినవారు
బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోంది: సుప్రియా సులే
బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని మాజీ సీఎం శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సులే విమర్శించారు.
ఇతర పార్టీల నేతలను ప్రలోభాలకు గురి చేసి వారి పార్టీలోకి లాగుతోందని ఆరోపించారు. ఆ పార్టీ ప్రలోభాలకు లొంగని వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తూ.. నీచ రాజకీయాలు చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సిద్ధాంతాలను ఇష్టపడి ఆ పార్టీలోకి ఎవరూ వెళ్లడం లేదని ఐస్‌(ఇన్‌కమ్ ట్యాక్స్, సీబీఐ, ఈడీ)కి భయపడే అందులోకి వెళ్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్