బీజేపీ 100 సీట్ల మార్క్ దాటదు: ఖర్గే

59చూసినవారు
బీజేపీ 100 సీట్ల మార్క్ దాటదు: ఖర్గే
రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీయే 400 సీట్ల‌కుపైగా గెలుచుకుంటుంద‌ని ప్ర‌ధాని మోదీ చెబుతుండ‌టంపై కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే స్పందించారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాషాయ పార్టీ ఓట‌మి ఖాయ‌మ‌ని, ఆ పార్టీకి క‌నీసం 100 సీట్లు కూడా రావ‌ని అన్నారు. బీజేపీ 400 లోక్‌స‌భ సీట్ల‌ను గెలుస్తుంద‌ని తాను చెప్పిన‌ట్టు ప్ర‌ధాని మోదీ ప్ర‌చారం చేస్తున్నార‌ని, కానీ 100 సీట్లు కూడా దాట‌ద‌ని వాస్త‌వంగా తాను చెప్పాన‌ని ఖ‌ర్గే పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్