బాయిలర్ పేలి 22 మందికి గాయాలు

67చూసినవారు
బాయిలర్ పేలి 22 మందికి గాయాలు
మహారాష్ట్రలో భారీ పేలుడు ప్రమాదం సంభవించింది. జాల్నాలోని గజ్‌కేసరి స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి 22 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్