హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో కోర్టులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అగంతకుడు తప్పుడు ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఉదయం ప్రజాభవన్కు కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చిన విషయం తెలిసిందే.