ఇటీవల దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ఏవియేషన్ సెక్యూరిటీ, బాంబు డిస్పోజల్ టీమ్ విమానంలో తనిఖీ చేస్తున్నారు.