చపాతీలను నేరుగా మంటపై కాల్చి తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది: అధ్యయనం

62చూసినవారు
చపాతీలను నేరుగా మంటపై కాల్చి తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది: అధ్యయనం
చాలా మంది చపాతీలను పెనంపై కాకుండా నేరుగా మంటపైనే కాలుస్తుంటారు. ఇలా కాల్చినవి టిదం వల్ల క్యాన్సర్​ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ అధ్యయనం తేల్చింది. అధిక ఉష్ణోగ్రతపై వండడం వల్ల క్యాన్సర్​కు కారణమయ్యే అకిలామైడ్, హెటెరోసైక్లిక్ అమైన్‌లు, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు కూడా ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెబుతున్నారు. రొట్టెలు కాలుస్తున్నప్పుడు నల్లగా మాడిపోకుండా చూడాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మాడితే నల్లగా మారిన ప్రాంతాన్ని తొలగించాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్