BREAKING: రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి (వీడియో)

31941చూసినవారు
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. డార్జిలింగ్ జిల్లాలోని న్యూజల్పాయ్‌గుడిలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. గూడ్స్ ను కాంచనగంగ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దీంతో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ కు చెందిన రెండు కంపార్ట్‌మెంట్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్