రాణించిన బౌలర్లు.. ముంబై టార్గెట్ ఇదే!

57చూసినవారు
రాణించిన బౌలర్లు..  ముంబై టార్గెట్ ఇదే!
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సాహా 19, గిల్ 31, ఒమర్జాయ్ 17, మిల్లర్ 12, తెవాతియా 22 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బుమ్రా 3, కోట్జీ 2, పీయూష్ చావ్లా ఒక వికెట్ తీసుకున్నారు. ముంబై లక్ష్యం 169 పరుగులు.

సంబంధిత పోస్ట్