మన్ కీ బాత్ ప్రసారాలు నిలిపివేత : ప్రధాని

75చూసినవారు
మన్ కీ బాత్ ప్రసారాలు నిలిపివేత : ప్రధాని
ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మూడు నెలలు పాటు రేడియో ప్రసార కార్యక్రమం మన్ కీ బాత్‌ నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇవాళ ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనాలని పిలుపు నిచ్చారు.

సంబంధిత పోస్ట్