అసెంబ్లీలో ప్రతిపక్ష నేత
కేసీఆర్ కు కేటాయించిన ఛాంబర్ పై మరోసారి రగడ చోటు చేసుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత
కేసీఆర్ కు కేటాయించిన ఛాంబర్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్. రెండు రూమ్ లు కలిపి ఒకే రూంగా మార్చింది అసెంబ్లీ సిబ్బంది. రూంలో టాయిలెట్ పెట్టి వాడుకోవడానికి అనుకూలంగా లేకుండా చేసారని మండిపడింది బీఆర్ఎస్.