‘డైవర్ట్ చేయడానికే సీఏఏ గెజిట్’: ఎంపీ జైరాం రమేష్

79చూసినవారు
‘డైవర్ట్ చేయడానికే సీఏఏ గెజిట్’: ఎంపీ జైరాం రమేష్
సీఏఏపై కేంద్రం గెజిట్ విడుదల చేయడంపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. ‘డిసెంబర్ 2019లో ఆమోదించిన సీఏఏ నిబంధనలను తెలియజేయడానికి మోదీ ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాల మూడు నెలల సమయం పట్టింది. అసోం, బెంగాల్ ఎన్నికలను ప్రభావితం చేయడానికే దీనిని తీసుకొచ్చారని అర్థమవుతోంది. ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్‌పై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్