CAA.. పత్రాలు లేకుండానే భారత పౌరసత్వం

569చూసినవారు
CAA.. పత్రాలు లేకుండానే భారత పౌరసత్వం
త్వరలోనే భారత పౌరసత్వ జారీ ప్రక్రియ ప్రారంభం కానుందని కేంద్ర హోంశాఖ తెలిపింది. "నిబంధనలు ఇప్పటికే రూపొందించాం. ఈ ప్రక్రియను చేపట్టడానికి ఒక ఆన్​లైన్​ పోర్టల్​ను సైతం తయారు చేశాం. ప్రయాణ పత్రాలు లేకుండా భారత్​లోకి అడుగు పెట్టిన వారు వచ్చిన ఏడాదిని చెబితే సరిపోతుంది. దరఖాస్తుదారులు మరే ఇతర పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది." అని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్