ఓబీసీ స‌ర్టిఫికెట్ల‌ ర‌ద్దు.. స్పందించిన అమిత్ షా

56చూసినవారు
ఓబీసీ స‌ర్టిఫికెట్ల‌ ర‌ద్దు.. స్పందించిన అమిత్ షా
2010 త‌ర్వాత ప‌శ్చిమ బెంగాల్‌లో జారీ చేసిన ఓబీసీ స‌ర్టిఫికెట్ల‌ను కల‌క‌త్తా హైకోర్టు ర‌ద్దు చేస్తూ వెలువ‌రించిన ఉత్త‌ర్వుల‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. 'ఎలాంటి స‌ర్వే చేప‌ట్ట‌కుండా మ‌మ‌తా బెన‌ర్జీ 118 ముస్లిం కులాల‌కు ఓబీసీ రిజ‌ర్వేష‌న్ ఇచ్చారని, దాంతో కొంద‌రు కోర్టును ఆశ్ర‌యించారన్నారు. ఈ మేరకు హైకోర్టు నిర్ణ‌యాన్ని తాను స్వాగ‌తిస్తున్నాన‌ని అమిత్ షా అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్