బడ్జెట్‌ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లను ప్రస్తావించలేం: నిర్మలమ్మ

53చూసినవారు
బడ్జెట్‌ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లను ప్రస్తావించలేం: నిర్మలమ్మ
'కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ బడ్జెట్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లను ప్రస్తావించే అవకాశం రాదు. బడ్జెట్‌ ప్రసంగంలో ఓ రాష్ట్రం పేరును ప్రస్తావించనంత మాత్రాన.. కేంద్రం నుంచి వారికి నిధులు వెళ్లవా? విపక్షాలది దారుణమైన ఆరోపణ. తమ రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కుట్రలు చేస్తున్నాయి' అని నిర్మలమ్మ విపక్షాలను దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్