రాత్రంతా నిద్రపోకుండా ప్రజల్లో సీఎం (వీడియో)

74చూసినవారు
ఏపీలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాత్రంతా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పి ఆహారం అందజేశారు. కృష్ణలంక, సింగ్ నగర్, ఫెర్రీ, ఇబ్రహీంపట్నం, జూపూడి ప్రాంతాల్లో వరద ఉధృతిని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్