ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై కేసులు నమోదు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ విధులకు రిపోర్ట్ చేయని పీవో, ఏపీవో, ఇతర పోలింగ్ సిబ్బంది ఉద్యోగులపై ప్రజాప్రతినిధ్య చట్టం 1951 కింద కేసుల నమోదు చేయాలని ఆదేశించారు.