విప‌క్ష ఇండియా కూటమిపై అమిత్ షా ఫైర్

84చూసినవారు
విప‌క్ష ఇండియా కూటమిపై అమిత్ షా ఫైర్
విపక్ష ఇండియా కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు త‌మ ఓటు బ్యాంకు గురించి క‌ల‌త చెందుతున్నాయ‌ని, బీజేపీ ఏ ఒక్క‌రికీ భ‌య‌ప‌డ‌ద‌ని పేర్కొన్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విప‌క్ష ఇండియా కూట‌మి గెలిస్తే వారి ప్ర‌ధానమంత్రి అభ్య‌ర్థి ఎవ‌ర‌ని ప్ర‌శ్నించారు. వంతుల వారీగా త‌మ నేత‌లు ఏడాదికి ఒక‌రు చొప్పున ప్ర‌ధానమంత్రి బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని విప‌క్ష నేత ఒక‌రు చెబుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్