శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

557చూసినవారు
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్రనాథ్ రాయి, తిరుపతి జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర, తిరుపతి మాజీ ఎంపీ గురుమూర్తి, తెలంగాణ ఎమ్మెల్యే వినోద్ కుమార్, తెలంగాణ బిసి కమిషనర్ చైర్మన్ కృష్ణమోహన్ రావు, హీరో రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. దర్శనానంతరం వీరిని ఆలయ అర్చకులు రంగనాయకుల మండపంలో ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్