వారికి రూ.2 లక్షలు ప్రకటించిన కేంద్రం

67చూసినవారు
వారికి రూ.2 లక్షలు ప్రకటించిన కేంద్రం
బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. తుఫాన్ ధాటికి అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లలో చాలా మంది మరణించారు. వారందరికీ రూ.2 లక్షల పరిహారం అందించనున్నారు. అలాగే గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. తుఫాను ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలలో 40 మంది మరణించారు.

సంబంధిత పోస్ట్