ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరిక మేరకు కేంద్రం వెంటనే స్పందించింది. రాష్ట్రానికి సీనియర్ ఐఏఎస్ అధికారి పీయూష్ కుమార్ను కేటాయించింది. మరికొందరు కేంద్ర ఐఏఎస్ అధికారులను కూడా రాష్ట్రానికి పంపనుంది. దీంతో రాష్ట్ర అభివృద్ధికి మోడీ సహకరిస్తారని చంద్రబాబు నమ్మకం వ్యక్తం చేశారు.