'ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం'

59చూసినవారు
'ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం'
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 19 నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడించుకోవచ్చని ఈసీ తెలిపింది.

సంబంధిత పోస్ట్