ఒంటిమిట్ట రాములోరికి తిరుమల లడ్డూలు

52చూసినవారు
ఒంటిమిట్ట రాములోరికి తిరుమల లడ్డూలు
ఏపీ వైఎస్సార్ లోని ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి టీటీడీ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. శుక్రవారం 1.20 లక్షల లడ్డూలను తిరుమల నుంచి ఒంటిమిట్టకు పంపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాముల బరువు ఉంటుంది. ఒంటిమిట్టలో ఈనెల 22న సాయంత్రం 6.30 గంటల నుంచి శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కల్యాణంలో పాల్గొనే భక్తులకు లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్