హిమాచల్‌ ప్రదేశ్‌లో మారుతున్న రాజకీయాలు

50చూసినవారు
హిమాచల్‌ ప్రదేశ్‌లో మారుతున్న రాజకీయాలు
హిమాచల్‌ప్రదేశ్​లో రాజ్యసభ ఎన్నికల తర్వాత రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. రాష్ట్రంలో ఏకైక రాజ్యసభ సీటును గెలుచుకున్న తర్వాత బీజేపీ నేతలు హిమాచల్ ప్రదేశ్​ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిందని, అందుకే గవర్నర్‌ను కలిసి బలపరీక్ష పెట్టాల్సిందిగా కోరామని తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్