పాకిస్థాన్ పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్నారు: కేసీఆర్ (వీడియో)

77చూసినవారు
బీజేపీ ప్రతిసారి పాకిస్థాన్ పేరు చెబుతూ దేశ ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తోందని కేసీఆర్ విమర్శించారు. 'పాకిస్థాన్ చాలా చిన్న దేశం. జాడిచ్చి కొడితే 25 ఏళ్లు మన దిక్కు చూడదు. ప్రతిసారి పాకిస్థాన్ తో పంచాయితీ అని చెప్పుకుంటూ బీజేపీ ఓట్లు దండుకుంటోంది' అని కేసీఆర్ మండిపడ్డారు. మోడీ హయాంలో రూపాయి విలువ భారీగా పడిపోయిందని, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ దిగజారిందని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్