టెన్త్ విద్యార్థుల మధ్య గొడవ.. ఒకరు మృతి

85చూసినవారు
టెన్త్ విద్యార్థుల మధ్య గొడవ.. ఒకరు మృతి
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి(బి) గ్రామంలో విషాదం నెలకొంది. టెన్త్ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మైనారిటీ గురుకులంలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవలో అర్బాజ్ (16) మరణించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్