లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సీఎం చంద్రబాబు లేఖ

71చూసినవారు
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సీఎం చంద్రబాబు లేఖ
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీపీ నేతల వివరాలను ఆ లేఖ ద్వారా స్పీకర్‌కు తెలిపారు. లావు శ్రీకృష్ణ దేవరాయలును టీడీపీపీ నేతగా గుర్తించాలని కోరారు. ఇక టీడీపీపీ డిప్యూటీ లీడర్లు, కార్యదర్శి, కోశాధికారి, కార్యాలయ కార్యదర్శుల పేర్లను కూడా లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజుకి కూడా లేఖ కాపీని పంపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్