దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్రెడ్డి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు జానారెడ్డి, వీ.హనుమంతరావు రాజీవ్ విగ్రహానికి నివాళి అర్పించారు.