అమ్మవారి చల్లని చూపుతో రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలి: సీఎం (వీడియో)

52చూసినవారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. 'శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి చల్లని చూపుతో రైతులు పాడిపంటలతో, యువత శక్తి సామర్థ్యాలతో, మహిళలు ఆర్థిక స్వావలంబనతో, పేదల జీవన ప్రమాణాలు మెరుగుదలతో, యావత్ తెలంగాణ రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.' అని సీఎం ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్