కొడంగల్ లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి (వీడియో)

24582చూసినవారు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రేవంత్ దంపతులు కొడంగల్ లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. అనంతరం సీఎం ఏర్పాట్లపై అడిగి తెలుసుకుని ప్రజలకు అభివాదం చేశారు.

సంబంధిత పోస్ట్