కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

576చూసినవారు
కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన ధాన్యం సంబంధిత బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 2014-15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ. 1,468.94 కోట్ల రాయితీని పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. ఇక దీనికి సంబంధించిన పత్రాలన్నీ కేంద్రానికి సమర్పించిన విషయాన్ని కేంద్ర మంత్రికి తెలిపారు.

సంబంధిత పోస్ట్