సహజీవనం.. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

4403చూసినవారు
సహజీవనం.. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
ఢిల్లీకి చెందిన అర్పిత్ (25) బెంగళూరులోని ఓ మార్కెటింగ్ కంపెనీలో పని చేస్తున్నాడు. అక్కడే హైదరాబాద్‌కు చెందిన ఆకాంక్ష (23) పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించి సహజీవనం ప్రారంభించారు. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. హైదరాబాద్‌కు వెళ్లి చాలా రోజుల తర్వాత బెంగళూరుకు అర్పిత్ వచ్చాడు. ఆకాంక్ష ఫ్లాట్‌లో బస చేశాడు. ఆ సమయంలో ఆకాంక్ష వేరే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడటం చూసి సహించలేక హత్య చేసి పారిపోయాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్